
ఆంధ్ర కు నిర్మల మొండి చెయ్యి
న్యూ ఢిల్లీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2023-24 లో ఆంధ్రప్రదేశ్ కు మొండి చెయ్యి చూపించింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామిలకు సైతం మోక్షం కలుగలేదు. విభజన చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం ఓడరేవు, కాకినాడ పెట్రో కాంప్లెక్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి అసలు ప్రస్తావన లేదు. బడ్జెట్ కేటాాయింపుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్ర ప్రదేశ్కు చేసిన కేటాయింపులు ఇవే.. […]
ఏప్రిల్ 3 వ తేది నుంచి 17వ తేది వరకు ఓపెన్ టెన్త్ పరీక్షలు
CINEMA
మొబైల్ కొనుగోలుదారులకు కేంద్రం ఊరట
దిల్లీ: టీవీ, కెమెరాలు, మొబైల్ కొనుగోలుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. ఈ మూడింటి విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. దీంతో టీవీ, మొబైల్స్ మరింత చౌకగా కొనుగోలుదారులకు లభించనున్నాయి. సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని 16 శాతం పెంచింది. ఈ క్రమంలో సిగరెట్ రేట్లు మరింత పెరగనున్నాయి. గోల్డ్, ప్లాటినం బార్స్ నుంచి చేసే ఆభరణాలపై కూడా కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ధరలు తగ్గేవి: టీవీలు, కెమెరాలు, మొబైల్స్. ధరలు […]
రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్ధం-ఉక్రెయిన్ లో 5 గురు మృతి
ఉక్రెయిన్ రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధనికి ఏడాది కావస్తోంది. అయితే తాజాగా రష్యా చేసిన దాడిలో అయిదుగురు ఉక్రెయిన్ వాసులు చనిపోయారు. సుమారు పదమూడు మందికి గాయాలైయ్యాయి. రష్యా క్షిపణి తో దాడి చేసింది. తాజా దాడుల్లో నివాస భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు , బాస్ స్టేషన్లు, పోస్టాఫీసులు, ధావనసమైయ్యాయి.
Recent Posts
సర్కారు బడులలో సకల వసతులు
(పాలకుర్తి , ఫిబ్రవరి 01) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతున్నాయని, సర్కారు బడులలో సకల వసతులు ఏర్పాటు అవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చి, కరెంటు వచ్చి, వ్యవసాయం పెరిగిందని తద్వారా భూముల ధరలు పెరిగాయని, రైతుల గౌరవం పెరిగిందని తెలిపారు. ఇప్పటికే లక్షా 30 […]
ఆంధ్ర కు నిర్మల మొండి చెయ్యి
న్యూ ఢిల్లీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2023-24 లో ఆంధ్రప్రదేశ్ కు మొండి చెయ్యి చూపించింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామిలకు సైతం మోక్షం కలుగలేదు. విభజన చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం ఓడరేవు, కాకినాడ పెట్రో కాంప్లెక్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి అసలు ప్రస్తావన లేదు. బడ్జెట్ కేటాాయింపుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్ర ప్రదేశ్కు చేసిన కేటాయింపులు ఇవే.. […]
విజయవాడ TO రాజమండ్రి డైలీ ప్యాసింజర్
విజయవాడ వారానికి రెండు రోజుల పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నడుస్తున్న విజయవాడ – రాజమండ్రి ప్యాసింజర్ ను ఇక నుంచి ప్రతి రోజు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రైన్ నెంబర్ 07459 విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ప్యాసింజర్ రైలు సోమ, మంగళ రెండు రోజులు మాత్రమే నడిచేది. ఇప్పుడు త్వరలోనే ఈ రైలును ప్రతిరోజూ నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఏప్రిల్ 3 వ తేది నుంచి 17వ తేది వరకు ఓపెన్ టెన్త్ పరీక్షలు
అమరావతి: ఎపి సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3వ తేది నుంచి నిర్వహించనున్నట్లు డైరెక్టర్ కెవి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన పరీక్షల, ఫీజు షెడ్యూల్ మంగళవారం విడుల చేశారు. ఏప్రిల్ 3 వ తేది నుంచి 17వ తేది వరకు జరుగుతాయని వెల్లడించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఏప్రిల్ 18 నుంచి […]
మొబైల్ కొనుగోలుదారులకు కేంద్రం ఊరట
దిల్లీ: టీవీ, కెమెరాలు, మొబైల్ కొనుగోలుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. ఈ మూడింటి విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. దీంతో టీవీ, మొబైల్స్ మరింత చౌకగా కొనుగోలుదారులకు లభించనున్నాయి. సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని 16 శాతం పెంచింది. ఈ క్రమంలో సిగరెట్ రేట్లు మరింత పెరగనున్నాయి. గోల్డ్, ప్లాటినం బార్స్ నుంచి చేసే ఆభరణాలపై కూడా కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ధరలు తగ్గేవి: టీవీలు, కెమెరాలు, మొబైల్స్. ధరలు […]