ఉల్లి ఎగుమతులపై నిషేధం సడలించిన కేంద్రం

 

న్యూ ఢిల్లీ :

దేశంలో మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కేంద్రం సడలించింది.

నాలుగు దేశాలకు పరిమిత స్థాయిలో ఉల్లిపాయల్ని ఎగుమతి చేసుకొనేందుకు వ్యాపారులకు అవకాశం కల్పించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest