మద్యం పార్టీలకు అనుమతి తప్పనిసరి!

హైదరాబాద్‌

రాష్ట్రంలో మద్యం పార్టీ చేసుకోవాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

మేం కొనుక్కున్న మందు మేం తాగడానికి అనుమతి ఎందుకు అన్న ప్రశ్నకు ఎన్నికలయ్యే వరకూ ఆస్కారం లేదు.

నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు మద్యాన్ని ఎరగా చూపకుండా ఎన్నికల సంఘం ఈ నిబంధనను తీసుకొచ్చింది.

పార్టీ నిర్వహించేవారు ముందుగా రూ. 100 బాండ్ పేపర్పై హామీ ఇవ్వాల్సి ఉంటుందని, దారి తప్పితే చర్యలు తప్పవని అబ్కారీ శాఖ హెచ్చరిస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest