రాజీవ్ గాంధీని కలిసింది షర్మిల -ఈ వీడియో వినండి

న్యూ ఢిల్లీ

సోనియా గాంధీ గారిని , రాజీవ్ గాంధీ గారిని కలవడం జరిగింది. చాలా కంస్ట్రక్టివ్ డిస్కషన్ జరిగింది. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ బిడ్డ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. మీ అందరితో ఒకటే విషయం చెప్తున్నా. కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ అయింది. థ్యాంకు .ఇది షర్మిల ఢిల్లీలో సోనియా గాంధీ తో భేటీ తరువాత మీడియాతో మాట్లాడిన మాటలు. స్టార్టింగ్ లోనే బ్లండర్ మిస్టేక్ చెప్పింది. సోనియాగాంధీ గారితో సరే ఎప్పుడో చనిపోయిన రాజీవ్ గాంధీ గారితో ఎలా కలిసింది.ఎవరు చనిపోయారో, ఎవరు బతికి ఉన్నారో కూడా షర్మిలమ్మకు అవగాహన లేదనిపిస్తోంది. సోనియా గాంధీ తో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీతో చర్చలు జరిపి ఉంటుంది. కానీ ఆమె మాటల్లో మాత్రం రాజీవ్ గాంధీని కలిసినట్టు చెప్పింది. ఈమెను ఏమనాలో జనమే నిర్ణయించుకోండి.
ఇక్కడ మీరు చూస్తున్న ఎన్ టివి వీడియో లింక్ లో షర్మిల మాట్లాడిన మాటలు వినొచ్చు. అయితే ఎన్ టివి టాప్స్ లో చూడండి షర్మిల రాజీవ్ గాంధీని కలిశాను అని చెప్తే టివి ఛానల్ వాళ్ళు మాత్రం రాహుల్ తో చర్చలు అని రాశారు. కనీసం షర్మిల తప్పు చెప్పింది అన్న జ్ఞ్యానం కూడా ఎన్ టివి వాళ్లకు లేదు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest