సింగపూర్ విమాన ప్రమాదం ఒకరి మృతి ముఫై మందికి గాయాలు

సింగపూర్ :
సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో జరిగిన ప్రమాదం వల్ల ఒకరు మూర్తి చెందగా, ముఫై మందికి గాయాలు అయ్యాయి. డెబ్బై మూడేళ్ళ బ్రిటిష్ వ్యక్తి చనిపోయినట్టు ఎయిర్ లైన్స్ విభాగం అధికార్లులు ధ్రువీకరించారు. ఈ విమానం ఆరు వేల అడుగులు పైకి ఎరిగిన తరువాత విమానం కిందికి వంగింది. అలాగే కిందికి పడిపోయింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest